*”సర్వేపల్లి నియోజకవర్గానికి నిధులు వెల్లువ”* *”ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY) పథకం నుండి G.O.Rt.No. 788, తేదీ : 15.11.2023, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ (PROGS.II) డిపార్ట్మెంట్ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో 3 పనులకు గాను 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది”* *1. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో, పొదలకూరు – సంగం రోడ్డు నుండి విరువూరు – చేజర్ల రోడ్డు 10/8 – 11/0 మధ్యలో పెద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణంకి గాను 3 కోట్ల 62 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది* *2. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని, పొదలకూరు – సంగం రోడ్డు 11.60 కి.మి నుండి విరువురు – చేజర్ల రోడ్డు వరకు ప్రభగిరి పట్నం, నావూరుపల్లి, నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండల రాయుడు కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 10 కోట్ల 83 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది* *3. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో వెంకటాచలం – ముత్తుకూరు రోడ్డు నుండి కప్పలదొరువు రోడ్డు వరకు నిడుగుంట పాలెం, దర్భలమిట్ట, అట్రంవారి కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 6 కోట్ల 59 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది* *”సర్వేపల్లి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య చిన్నపాటి వర్షాలు వచ్చినా నావూరు, నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాల నుండి రాకపోకలు ఆగిపోయేటువంటి ప్రధాన బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణంకు గాను మొత్తంగా 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఆధునీకరణ కు నోచుకోని గ్రామీణ రహదారులు, బ్రిడ్జిలకు మహర్దశ కలుగుతుంది

  • All Posts
  • November 18, 2023
  • No Comment
  • 1008

సర్వేపల్లి నియోజకవర్గానికి నిధులు వెల్లువ

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY) పథకం నుండి G.O.Rt.No. 788, తేదీ : 15.11.2023, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ (PROGS.II) డిపార్ట్మెంట్ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో 3 పనులకు గాను 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది”*

*1. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో, పొదలకూరు – సంగం రోడ్డు నుండి విరువూరు – చేజర్ల రోడ్డు 10/8 – 11/0 మధ్యలో పెద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణంకి గాను 3 కోట్ల 62 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది*

*2. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని, పొదలకూరు – సంగం రోడ్డు 11.60 కి.మి నుండి విరువురు – చేజర్ల రోడ్డు వరకు ప్రభగిరి పట్నం, నావూరుపల్లి, నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండల రాయుడు కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 10 కోట్ల 83 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది*

*3. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో వెంకటాచలం – ముత్తుకూరు రోడ్డు నుండి కప్పలదొరువు రోడ్డు వరకు నిడుగుంట పాలెం, దర్భలమిట్ట, అట్రంవారి కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 6 కోట్ల 59 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది*

*”సర్వేపల్లి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య చిన్నపాటి వర్షాలు వచ్చినా నావూరు, నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాల నుండి రాకపోకలు ఆగిపోయేటువంటి ప్రధాన బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణంకు గాను మొత్తంగా 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఆధునీకరణ కు నోచుకోని గ్రామీణ రహదారులు, బ్రిడ్జిలకు మహర్దశ కలుగుతుంది*

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *