అవయవం దానంతో మరి కొందరి జీవితాలకు వెలుగు నిన్న 17.10.23 రోజు అవయవ దానం చేసిన హన్మకొండ, సుబేదారి, శాంతినగర్ నివాసి కీ.శే.కాగితోజు హరికృష్ణ (38) ఇంటికి, సదాశయఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మరియు ప్రతినిధులు నిమ్మల శ్రీనివాస్, ఆర్తి సంపత్ కుమార్, సాగంటి మంజుల బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులను అభినందించి పరామర్షించడం జరిగింది. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియాలు దానం చేసి ఆరుగురు బాధితులకు కొత్త జీవితాలను ప్రసాదించిన సందర్బంగా సదాశయ ఫౌండేషన్ బాద్యులు హరికృష్ణ భార్య స్వప్న, తల్లి తండ్రులు వెంకట లక్ష్మి -వెంకటరాజం, అత్త లక్ష్మి, బావ చెల్లెలు వెంకట్రాజం,స్వాతి,శ్వేత..పిల్లలు హష్విత( 6),ధ్రువ (3 ) లను కలిసి వారికి కృతఙ్ఞతలు తెలిపి అవయవ దాతకు నివాళులు అర్పించారు.
- National
- October 18, 2023
- No Comment
- 728
అవయవం దానంతో మరి కొందరి జీవితాలకు వెలుగు
నిన్న 17.10.23 రోజు అవయవ దానం చేసిన హన్మకొండ, సుబేదారి, శాంతినగర్ నివాసి కీ.శే.కాగితోజు హరికృష్ణ (38) ఇంటికి, సదాశయఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మరియు ప్రతినిధులు నిమ్మల శ్రీనివాస్, ఆర్తి సంపత్ కుమార్, సాగంటి మంజుల బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులను అభినందించి పరామర్షించడం జరిగింది. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియాలు దానం చేసి ఆరుగురు బాధితులకు కొత్త జీవితాలను ప్రసాదించిన సందర్బంగా సదాశయ ఫౌండేషన్ బాద్యులు హరికృష్ణ భార్య స్వప్న, తల్లి తండ్రులు వెంకట లక్ష్మి -వెంకటరాజం, అత్త లక్ష్మి, బావ చెల్లెలు వెంకట్రాజం,స్వాతి,శ్వేత..పిల్లలు హష్విత( 6),ధ్రువ (3 ) లను కలిసి వారికి కృతఙ్ఞతలు తెలిపి అవయవ దాతకు నివాళులు అర్పించారు.