ఈ రోజు తెలంగాణలో ఐటీ మహిళా ఉద్యోగులు ” బాబు గారిని దీవించమ్మ బతుకమ్మ ” అని హైదరాబాద్ లో టాంక్ బండ్ వద్ద బతుకమ్మ ను ఏర్పాటు చేసి పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు, టిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఎక్స్ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు, రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి గారు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ప్రమీల, కృష్ణవేణి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, నిర్మలా గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • National
  • October 20, 2023
  • No Comment
  • 660

ఈ రోజు తెలంగాణలో ఐటీ మహిళా ఉద్యోగులు ” బాబు గారిని దీవించమ్మ బతుకమ్మ ” అని హైదరాబాద్ లో టాంక్ బండ్ వద్ద బతుకమ్మ ను ఏర్పాటు చేసి పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు, టిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఎక్స్ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు, రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి గారు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ప్రమీల, కృష్ణవేణి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, నిర్మలా గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *